Telugu Educational News 29th Sep 2022
కేంద్ర ప్రభుత్వోద్యోగులకు…4% డీఏ పెంపు జూలై 1 నుంచి వర్తింపు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక లభించింది. ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని (డీఏ), 4 శాతం పెంచుతూ కేంద్ర కేబి నెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ…